తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రమాదాల్లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.మొన్నటికి మొన్న అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. కరీనంగర్లో కుక్కల దాడిలో 13 ఏళ్ల బాలిక బలైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరేళ్ల పాప పాము కాటుకు గురై చనిపోయింది. తాజాగా విజయవాడలో విషాదం నెలకొంది.