హైదరాబాద్- శ్రీ రెడ్డి.. ఈ టాలీవుడ్ నటి తన ప్రత్యర్ధులపై ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై అర్ధనగ్న ప్రదర్శన ద్వార సంచలనం రేపిన శ్రీరెడ్డి ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఒంటికాలుపై లేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్ పై ఫైర్ అవుతుంటుంది శ్రీ రెడ్డి. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ పై తీవ్ర […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యలయంతో పాటు, విజయవాడలోని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఇంటిపై, హిందూపురంలోని బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. అటు విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ పై తెలుగుదేశం నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ దాడులు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ […]
ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు, ఎలాంటి ఘటనలు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. ఇక్కడ పొలిటికల్ ఫైట్ కాస్త టైట్ గా ఉండటంతో జరిగే ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పరిస్థితిలు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక ఆకతాయి చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి కారణం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో పామూరు బస్టాండ్ సెంటర్లో ఓ యువకుడు ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో బస్సు పాక్షికంగా […]
జనసేన-బీజేపీ మిత్రబంధానికి మధ్య లుకలుకలు వచ్చాయా? ఒకరంటే ఒకరికి పడటం లేదా? ఇప్పుడు ఇదే వార్త ఏపీ రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలం నుంచి ఈ రెండు పార్టీల మధ్య సయోద్య కుదరటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వెల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక ఏపీలోని బద్వెల్ ఉప ఎన్నిక విషయానికొస్తే.. గతంలో […]
రాజమండ్రి- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. ఆతరువాత స్థానిక బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప.. వంగేది లేదని ఏపీ సీఎం వైఎస్ […]
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇక్కడ రూల్, రూలింగ్ అంతా పొలిటికల్ పార్టీలదే. మరి.. ఇలాంటి రాజకీయ పార్టీలు దేశంలో ఎన్ని ఉన్నాయి? ఆమ్మో.. వీధికి ఒక జెండా ఎగురుతున్న ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీస్ ని లెక్క కట్టడం కష్టం అంటారా? అయితే.., ఎన్నికల సంఘం ఈ లెక్కను తేల్చింది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన పార్టీల వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ప్రాంతీయ పార్టీలు అయిన […]
న్యూ ఢిల్లీ- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో సర్వత్రా రేపుతోంది. పవన్ కు హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దాదాపు అరగంట […]
కత్తి మహేశ్ నిన్న మొన్నటి వరకు.. ఈయన మాట చెప్తే వివాదాలే గుర్తుకి వచ్చేవి. కానీ.., ఇప్పుడు కత్తి మన మధ్య లేరు. కత్తి చాలా సందర్భాల్లో మెజారిటీ పీపుల్ ని హార్ట్ చేసి ఉండొచ్చు.. కానీ, సొసైటీ ని పెద్దగా ఇంప్యాక్ట్ అయితే చేయగలిగాడు. అన్నీ విషయాలపై ఓపెన్ మైండ్ తో ఉండే కత్తి మహేశ్ లైఫ్ స్టైల్ చాలా సాదాసీదాగా ఉండేది. కెరీర్ తొలినాళ్ళలో సంపాదన తక్కువగా ఉన్న సమయంలో ఎలాంటి లైఫ్ స్టైల్ […]
చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది […]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఈసీ నోటిఫికేషన్ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల […]