కోవిడ్ టీకాల విషయంలో భారత్ మరో మైలు రాయిని అందుకుందని ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన భారత ఫార్మ శాస్త్రవేత్తల పని తీరుపై ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాల అతలాకుతలమవుతున్న వేళ వ్యాక్సిన్ లతో ఓ భారత్ నుంచి ఓ కొత్త శక్తి పుట్టుకొచ్చిందని ఆయన కొనియాడారు. కోవిడ్ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తమ శక్తిమేర పని చేసి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూసేలా చేశారన్నా. ఇక […]