తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముందుగా తెలంగాణా చుట్టు ఉన్న రాష్ట్రలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈక్రమంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేఫథ్యంలోనే త్వరలో ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్ రానుంది.