సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో.. అమరావతి ప్రాంత ప్రజల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఒక్క నిర్ణయంతో నేడు అక్కడ జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ వివరాలు..
పేదలకు ఉచిత విద్యతో పాటు.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు నేతలు. ఎక్కడ అంటే..
సీఎం జగన్ ని సైతం తన మాటలతో ఏడిపించిందో అమ్మాయి. ఆ అమ్మాయి నేపథ్యం గురించి చెబుతూ అందరినీ ఏడిపించేసింది.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజుకి చేరుకుంది. 107వ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం వేడుక కాంగ్రెస్ బలప్రదర్శన అన్నట్లు కనిపించింది.
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ మరాఠా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర పాలిటిక్స్ మీద పూర్తి ఫోకస్ చేసిన బీఆర్ఎస్.. పక్క ప్రణాళికతో ముందుకెళ్తోంది.
బుల్లితెర యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన యాంకరింగ్ తో తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది. అయితే తాాజాగా ఓ ఫోటో విషయంలో నెటినజ్లు ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్కి గాయం అయ్యింది. వైద్యులు ఆయనకు స్కానింగ్ తీశారు. ఆ వివరాలు..
‘తోపులాటలో ఆయనకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. చిన్నప్పటినుంచి ఎత్తుకుని పెంచిన వ్యక్తిపై ఆమె దాడి చేయించింది. యువగళం యాత్రలో ఈ దాడి చేయించింది. ఆమెకు బుద్ధి లేదు.