ఆఫ్రికా దేశమైన రువాండాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి వాగులు, నదులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 130 మందికిపైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు.