ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి విజయం శ్రీకాకుళంలో నమోదైంది. అధికార వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు అద్భుతమైన విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.