ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి దాసరి సామ్రాజ్య లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూనే ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సామ్రాజ్య లక్ష్మీ 1943లో జన్మించారు. 85 ఏళ్ల వయసులో ఆమె స్వర్గస్తులయ్యారు. సామ్రాజ్య లక్ష్మీ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం […]