రామ్చరణ్కు అరుదైన గౌరవం దక్కింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు గాను ఆయనకు ఆహ్వానం అందింది. సినీ పరిశ్రమ నుంచి కేవలం రామ్చరణ్కు మాత్రమే ఈ అవకాశం దక్కింది.