కొన్ని సార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయలోపం వల్ల వివాదాలు చోటుచేసుకుంటాయి. అధికారుల పనితీరు నచ్చక ఎంఎల్ఎలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇదే విధంగా ఓ మహిళా ఎంఎల్ఎ అధికారుల పనితీరుతో విసుగు చెంది ఓ ఇంజీనీర్ పై చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.