నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలు.. ఏకంగా స్పీకర్తోనే దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
2024 ఎన్నికల్లో టీడీపీ జోరు ఖాయమా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని అంటున్నారు.
ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ.. అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. రెండు చోట్లా ఘన విజయం సాధించి.. సత్తా చాటింది. తాజా ఫలితాలు చూసి అధికార పార్టీ నేతలు షాకవుతున్నారు. ఆ వివరాలు...
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించిన షాక్ తగలగా.. తూర్పు రాయలసీమ ప్రాంతంలో.. మరీ ముఖ్యంగా కుప్పంలో వైసీపీ పుంజుకోవడంతో టీడీపీ శ్రేణులు షాకవుతున్నారు. ఆవివరాలు..
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. స్థానిక సంస్థలు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార వైసీపీ విజయ ముందంజలో ఉండగా.. గ్రాడ్యుయేట్ స్థానాలకు వచ్చే సరికి అంచనాలు తారుమారు అయ్యాయి. యువత ఇచ్చిన తీర్పు చూసి.. వైసీపీ నేతలు షాకవుతున్నారు. మరి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అంటే..