తిరుముల భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఆ దేవ దేవుని సన్నిధిలో ఆపద మొక్కుల వారి కీర్తన తప్ప, ఆయన నామ స్మరణ ఇంకెవ్వరిని పూజించకూడదు. శృతించకూడదు. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. అయితే.., ఇప్పుడు అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో.. రాష్ట్ర సీఎం సాక్షిగా తిరుములలో అపచారం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను టార్గెట్ చేయడంలో స్పీడ్ పెంచారు జనసేన అధినేత పవన్కళ్యాణ్. భారీగా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో పవన్కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్కుమార్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను సమర్థిస్తూ ఉండవల్లి మాట్లాడిన మీడియోను పవన్కళ్యాణ్ ఫేస్బుక్, ట్వీట్టర్ ఖాతాల్లో పోస్టు చేశారు. ఉండవల్లి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత […]
యంగ్ డైనమిక్ పొలిటిషియన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. పనికి రాని పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు వచ్చే వారికి సహాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తన వెనుక 50, 60 మంది సర్పంచ్లు, ఎంపిటీసీలు, 5 మంది ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ […]
హైదరాబాద్- వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చుక్కెదురైంది. గత కొన్ని రోజులుగా షర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రతి మంగళవారం నిదుగ్యోద నిరాహార దీక్ష చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళన చేస్తోంది షర్మిల. ఇదిగో ఇటువంటి సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని చెప్పింది వైఎస్ షర్మిల. కానీ నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులతో […]
హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా కీలకమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెల్లు శ్రీనివాస్ యాదవ్(టీఆర్ఎస్), ఈటెల రాజేందర్(బీజేపీ), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)తో మొత్తం 61 మంది 92 నామినేషన్లను దాఖలు చేశారు. 11న స్క్రూట్నీ, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంతమంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే ఉండనుంది. మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటెల రాజేందర్ […]
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయాలు బాగా వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పి బీజేపీ కండువ కప్పుకున్నారు. దాంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇటీవల తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ వెల్లడించింది. దాంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీలు అన్ని హుజూరాబాద్ పై […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయలు భలే రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇరు ప్రాంతాల్లో బీజేపీ తన ఉనికి చాటుకునేందుకు తెగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నామినేషన్లకు నేటితో గడువు ముగిసిపోనుంది. చివరి రోజు […]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పాలన తీరు సరిగా లేదని తెలియజేస్తూ బీజేపీ ఎమ్మెల్యే నడిరోడ్డుపై గుండు చేయించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర ఎమ్మెల్యే ఆశిశ్ దాస్ తమ పార్టీ చేసిన తప్పులకు గాను శిక్షగా గుండు చేయించుకున్నట్లు తెలిపారు. కోల్కత్తాలోని కాళీఘాట్ వద్ద తలనీలాలు సమర్పించిన ఎమ్మెల్యే అనంతరం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.
జనసేన అధినేత పవన్కళ్యాణ్పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ నటి పూనమ్ కౌర్ను ప్రేమించి, ప్రెగ్నెంట్ చేసి రూ.5 కోట్లు ఇచ్చి వదిలించుకున్నారంటూ ఆరోపించారు. మనకు తెలిసి పవన్కు ముగ్గుర భార్యలని తెలియకుండా ఎంతమంది ఉన్నారో అని అన్నారు. పవన్ కళ్యాన్ రాష్ట్రంలో రెండు రోజులు తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుందని పేర్కొన్నారు. ఒక మంత్రిని సన్నాసి అన్నాడంటే అతను సన్నాసిన్నర అని చెప్పారు. కాగా తనపై తప్పుడు ప్రచారాలు […]
పిల్లలకు పీఎం కేర్ అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వెల్లడించింది. ఈమేరకు తాజాగా వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ను మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రధాని మోదీ 29 మే, 2021 న కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. పిల్లల రక్షణ, ఆరోగ్య బీమా, చదువు లాంటి పలు విషయాలను పీఎం కేర్స్ చూస్తుందని తెలిపింది. అలాగే వారికి 23 సంవత్సరాలు నిండిన […]