క్రికెటర్లు సహజంగా ఆటలో రికార్డుల విషయంలో పోటీ పడతారు.

ఇప్పుడు ట్రెండ్ మారింది. రన్స్, వికెట్స్, రికార్డ్స్తో పాటు.. డబ్బు విషయంలో గట్టి పోటీ ఉంది. 

క్రికెట్ తర్వాత వ్యాపారాలు, ఉద్యోగాలతో ఒకరిని మించి ఒకరు సంపాదిస్తున్నారు.

ఇండియాలో అత్యంత ధనిక క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ ఉంటారనే విషయం తెలిసిందే. 

కానీ.. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, ఎవరు టాప్లో ఉన్నారు? సచిన్, ధోని, కోహ్లీ ఏఏ స్థానంల్లో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా.. సోవరల్డ్ మ్యాగ్జీన్ ప్రపంచంలో అత్యంత ధనికి క్రికెటర్ల లిస్ట్ను విడుదల చేసింది. 

వారిలో టాప్ 8లో ఉన్న క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం..

ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌  380 మిలియన్‌ డాలర్లు

సచిన్‌ టెండూల్కర్‌  170 మిలియన్‌ డాలర్లు

MS ధోని  115 మిలియన్‌ డాలర్లు

విరాట్‌ కోహ్లీ  112 మిలియన్‌ డాలర్లు

రిక్కీ పాంటింగ్‌  75 మిలియన్‌ డాలర్లు

జాక్వెస్‌ కల్లీస్‌  70 మిలియన్‌ డాలర్లు

బ్రియన్‌ లారా  60 మిలియన్‌ డాలర్లు

వీరేందర్‌ సెహ్వాగ్‌  40 మిలియన్‌ డాలర్లు